కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే హెల్త్, పోలీసు మరియు మున్సిపల్ సిబ్బందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. మొదటి దశ డోసు ఇచ్చిన ప్రభుత్వం రెండవ డోస్ ను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో మార్చి 1 వ తారీకు నుండి బహిరంగ మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో వ్యాక్సిన్ ను ఉంచేందుకు సంస్థలకు అనుమతులు ఇవ్వడం జరిగిందట. ఆ విషయాన్ని అధికారికంగా త్వరలో వెళ్లడించే అవకాశం ఉందంటున్నారు.
బహిరంగ మార్కెట్ లో లభించబోతున్న కరోనా వ్యాక్సిన్ రేటును కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డోసుకు రూ.500 మించకూడదు అంటూ నిర్ణయించింది. కంపెనీలు ఇష్టానుసారంగా వ్యాక్సిన్ రేటు పెంచకూడదని ఆదేశించింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వెయ్యి లోపే ఉండాలని అలా అయితేనే సామాన్యులకు సైతం వ్యాక్సిన్ అందుతుందని ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు అన్నారు. ఇప్పటికే కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్న రెండు వ్యాక్సిన్ లకు తోడుగా మరి కొన్ని కొత్త వ్యాక్సిన్ లు కూడా అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటికి కూడా త్వరలో ఓకే చెప్పే అవకాశం ఉంది.
846732 912385You should participate in a contest for probably the greatest blogs on the internet. I will recommend this internet web site! 664932
893169 61528Thrilled you desire sensible business online guidelines keep wearing starting tools suitable for the particular web-based business. cash 403071
369306 925629I will correct away grab your rss feed to remain up to date on any succeeding articles you might write 498420