దీపావళి సందర్బంగా ఛత్తీస్గడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా జజంగిర్ గ్రామంలో గోవర్ధన్ పూజ జరిగింది. ఆ పూజలో భాగంగా భక్తులు కొరడా దెబ్బలు తిని తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. కోరిన కోర్కెలు తీరాలంటే కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఆ నమ్మకంను సీఎం భూపేష్ బఘేల్ కూడా పాటించారు. ఆయన చేసిన ఈ ప్రయత్నంను అంతా అభినందించారు.
దుర్గ్ జిల్లాలో జరిగిన గోవర్దన్ పూజలో సీఎం పాల్గొన్ని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన రాష్ట్రంలోని అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రతి ఏడాది కూడా సీఎం ఈ పూజలో పాల్గొంటారు. కనుక ఆయన ఈసారి కూడా సీఎం హోదాలో మళ్లీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. రాష్ట్రం అభివృద్ది కోసం తాను ఇలా ప్రతి ఏడాది చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.
583491 555816you are in point of fact a excellent webmaster. The site loading velocity is remarkable. It seems that youre doing any distinctive trick. In addition, The contents are masterpiece. youve done a fantastic activity on this subject! 435780
539443 645638I just could not go away your site prior to suggesting that I actually enjoyed the normal information an individual supply to your visitors? Is gonna be once again continuously so that you can look at new posts 797634