భారత కేంద్ర ప్రభుత్వంకు చెందిన ఐసీఎమ్ఆర్ సంస్థ ఆగస్టు 15 వరకు కరోనా వైరస్కు వ్యాక్సిన్ వస్తుంది అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. భారత్ బయోటెక్ సంస్థకు క్లినికల్ ట్రైల్స్కు అనుమతులు ఇచ్చాం. స్పీడ్గా ట్రైల్స్ నిర్వహించి వ్యాక్సిన్ను వారు తీసుకు వస్తారనే నమ్మకంతో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ సమయంలో భారత్ బయోటెక్ ప్రకటన మరో విధంగా ఉంది. ఇప్పట్లో వైరస్కు మందు వస్తుందని భారత్ బయోటెక్ చెప్పడం లేదు.
కరోనా వ్యాక్సిన్ తయారీకి కనీసం ఏడాది సమయం పడుతుందని, ఐసీఎమ్ ఆర్ సంస్థ ప్రకటనను తాము సమర్థించడం లేదని పేర్కొన్నారు. ఒత్తిడి మద్య మేము వ్యాక్సిన్ తయారు చేయలేమని అన్నారు. ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ కోసం వాలంటీర్ల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే ట్రయల్స్ మొదలు అవుతాయి.
మొదటి దశలో 375 మందిపై, రెండవ దశలో 750 మందిపై పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందంతా చాలా పెద్ద ప్రాసెస్. కనుక ఇందుకు చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు వరకు వైరస్కు వ్యాక్సిన్ వస్తుందని ఎదురు చూస్తున్న జనాల ఆశలపై నీళ్లు జల్లినట్లుగా భారత్ బయోటెక్ ప్రకటన ఉంది.
618424 179879This internet internet page is genuinely a walk-through for all with the information you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 402243
851608 467698Glad to be 1 of numerous visitants on this awing web site : D. 935320
774272 993851This web site can be a walk-through its the information you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and youll undoubtedly discover it. 845259
245898 776426I extremely glad to uncover this web site on bing, just what I was looking for : D as properly saved to favorites . 241003