Switch to English

ఎట్టకేలకు ఈనాడుకు తత్వం బోధపడింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అనుభవం అయితేనే గానీ తత్వం బోధపడదంటారు. కరోనా విషయంలో ఈనాడుకు ఇన్నాళ్లకు తత్వం బోధపడింది. కరోనా ఎంతగా విజృంభిస్తున్నా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చే విషయంలో మీనమేషాలు లెక్కించిన ఆ సంస్థ.. చివరకు డెస్క్ సీనియర్లలో ఇరువురికి కరోనా పాజిటివ్ సోకడంతో కాస్త బెట్టు సడలించింది. డెస్క్ సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నట్టు సమాచారం.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజు, పేద.. ధనిక, బీద.. పాలకుడు, పౌరుడు ఇలా తారతమ్య బేధాలు దానికి లేవు. అది రాకుండా చూసుకోవడమే అందరి ముందూ ఉన్న ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్న అన్ని సంస్థలూ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాయి. ఆఫీసుకు వచ్చేవారి టైమింగ్స్ లో కూడా నిబంధనలు సరళం చేశాయి. అయితే, ఈ విషయంలో ఈనాడు వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఖైరతాబాద్ లోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో చాలా మంది ఉద్యోగులు భయంతో వణికిపోయారు. ఇంటి నుంచి పనిచేస్తామని విన్నవించుకున్నారు. కానీ యాజమాన్యం అందుకు అంగీకరించలేదు. కొలువు ఉండాలంటే ఆఫీసుకు రావాల్సిందే అని హుకుం జారీచేసినట్టు సమాచారం. దీంతో అటు మానేయలేక.. ఇటు ఆఫీసుకు వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో ఉద్యోగులు కొంతమంది సెలవు పెట్టుకున్నారు. కొంతమందికి సంస్థే లేఆఫ్ ప్రకటించి ఎన్ని రోజులు ఆఫీసుకు కావాలో నిర్దారించి ఆ మేరకే వేతనాలిస్తోంది.

అయితే, ఖైరతాబాద్ లో పనిచేసేది తక్కువ మందే. ఈనాడు మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ నుంచే ఆపరేట్ అవుతోంది. ఖైరతాబాద్ లో కేవలం రిపోర్టర్లు, అడ్వైర్జైజింగ్ విభాగం వంటివి మాత్రమే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ సిటీకి కరోనా పాకిందనే వార్త ఆందోళన రేపుతోంది. డెస్క్ లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్లకు కరోనా పాజిటివ్ రావడంతో శనివారం ఫిల్మ్ సిటీలో పనిచేసే ఈనాడు సిబ్బందికి టెస్టు చేయించారు. వారి రిపోర్టులు సోమవారం రానున్నాయి. ఇప్పటికే వారిలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్టు సమాచారం. దీంతో చాలామందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో డెస్క్ సిబ్బందికి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించినట్టు తెలుస్తోంది.

అయితే, ప్రతి డెస్కులో ఇద్దరిద్దరికే ప్రస్తుతం ఈ వెసులుబాటు కల్పించారని సమాచారం. ఇది ముందే ఇచ్చి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సాక్షి విషయానికొస్తే కరోనా పరిస్థితుల్లోనూ ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా, జీతాలు కోత వేయకుండా మంచి మార్కులు కొట్టేసింది. రిపోర్టర్లందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యం ఇచ్చింది. టీవీలో కూడా రోజు విడిచి రోజు పని విధానం అమలు చేస్తోంది. డెస్క్ సిబ్బందికి జూన్ మొదటివారం వరకు వర్క్ ఫ్రం హోం కల్పించినా.. అనంతరం దానిని తొలగించారు. కానీ తాజాగా మళ్లీ హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న తరుణంలో వారికి కూడా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...