దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే బెంగళూరులో కీలక నిర్ణయంను పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాని ఎవరు కూడా ఆ నిబంధన పట్టించుకోవడం లేదు. దాంతో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
తాజాగా బెంగళూరు కమీషనర్ భాస్కర్ రావు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇకపై ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. క్రిమినల్ కేసులతో పాటు పెద్ద ఎత్తున జరిమానా కూడా విధించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బెంగళూరులో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పనిసరి అంటూ ఉన్నతాధికారులు అంటున్నారు.
413962 4235I undoubtedly did not realize that. Learnt something new proper now! Thanks for that. 396769
325533 609951Some genuinely useful info in there. Why not hold some sort of contest for your readers? 507421
585580 510655As I internet web site possessor I believe the content matter here is rattling wonderful , appreciate it for your efforts. You ought to maintain it up forever! Excellent Luck. 777379