దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు మిలియన్లకు చేరువ కాబోతుంది. ఈ సమయంలో దేశంలోని సెలబ్రెటీలు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుండి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు కరోనా నిర్థారణ అయ్యింది. ముఖ్య మంత్రులు కూడా కరోనాకు అతీతులు కావడం లేదు. తాజాగా మరో ఏపీ మంత్రి మరియు ఎమ్మెల్యే కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ అటవి, విధ్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం నుండి స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన మొదట టెస్టు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. మరోసారి ఆయనకు పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందట.
ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన తనయుడు కరణం వెంకటేష్కు కూడా కరోనా నిర్థారణ అయ్యింది. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. కొందరు కోలుకోగా మరికొందరు ఇంకా పాజిటివ్ గానే ఉన్నారు.
654096 832918I discovered your weblog site on google and appearance a few of your early posts. Maintain up the exceptional operate. I merely extra the RSS feed to my MSN News Reader. Seeking for forward to reading much more on your part later on! 26824
826203 926754Yeah bookmaking this wasnt a high risk determination outstanding post! . 302161
811442 823726Some genuinely excellent blog posts on this internet web site , regards for contribution. 228412
229249 493754I saw your post awhile back and saved it to my computer. Only recently have I got a chance to checking it and need to let you know nice work. 578512