Switch to English

‘లం.. త్వం’ నేరం కాదు.! స్టెప్నీ అంటేనే నేరం.! ఏపీ మహిళా కమిషన్ ఉద్దేశ్యమిదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కాస్తా, వైఎస్సార్సీపీ మహిళా కమిషన్‌గా మారిపోయినట్టుంది. ఈమాత్రందానికి ఆ కమిషన్ ఛైర్మన్‌కి ప్రజాధనంతో గౌరవ వేతనాలెందుకు.? క్యాబినెట్ ర్యాంకు ఎందుకు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల విశాఖలో పర్యటించడం.. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో మాట్లాడటం.. వీటిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. పదే పదే తన మూడు పెళ్ళిళ్ళ గురించి వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు పవన్ కళ్యాణ్ ఘాటైన సమాధానాలే ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను.. నాకు కుదరలేదు.. మీరూ కావాలంటే చేస్కోండి.. నా మీద పడి ఏడుస్తారెందుకు.?’ అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అంతేనా, ‘నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానని మీరు విమర్శిస్తున్నారు. ఒక్క పెళ్ళే చేసుకుని 30 మంది స్టెప్నీలతో మీరు తిరిగితే అది తప్పు లేదా.?’ అని పవన్ కళ్యాణ్ నిలదీశారు వైసీపీ నేతల్ని.

ఇక్కడ మూడు పెళ్ళిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం.. స్టెప్నీల ప్రస్తావన తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకి తీవ్ర ఆగ్రహం తెప్పించాయట. ఇందులో దాపరికమేముంది.? అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ తరహాలో ‘గంట, అరగంట..’ అంటూ ఆడియో టేపుల్లో దొరికిపోలేదు కదా పవన్ కళ్యాణ్. గతంలో వైసీపీ నేతలు అమరావతి మహిళా రైతుల్ని ఉద్దేశించి ‘కూకట్ పల్లి ఆంటీలు’ అన్నట్లుగా ఏ మహిళపైనా పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు కదా.?

వైసీపీ నేతలు, నారా చంద్రబాబునాయుడు సతీమణి మీద ఎలాంటి విమర్శలు చేస్తున్నారు.? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎలా ఎగతాళి చేస్తున్నారు.? అంతెందుకు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ సందర్భంలో రాజకీయ ‘లం.. త్వం’ అంటూ అత్యంత అభ్యంతకరమైన రీతిలో వ్యాఖ్యానించినప్పుడు వాసిరెడ్డి పద్మ దృష్టికి ఆ వ్యాఖ్యలు ఎందుకు రాలేదు.?

పవన్ కళ్యాణ్ తాను చూసిన మూడు పెళిళ్ళ వ్యాఖ్యలపైనా, స్టెప్నీ వ్యాఖ్యలపైనా బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందేనట. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, దువ్వాడ శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా.. చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాలా చాలా పెద్దదే.

వీళ్ళందరికీ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వగలదా.? ఇస్తే, వాసిరెడ్డి పద్మ పదవి వుంటుందా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...