బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన అంపన్ తుఫాన్ ఈరోజు సాయంత్రంకు తీరం దాటబోతుంది. తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన పెను గాలులు వీచడంతో పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమబెంగాల్తో పాటు బంగ్లాదేశ్లో లక్షలాది మందిని తీర ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. గంటలకు దాదాపుగా 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అంపన్ తుఫాన్ ప్రభావం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఏపీలోని తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద ఎత్తున తీరం కోతకు గురి అవుతున్న నేపథ్యంలో మత్య్స కారులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
రేపు సాయంత్రం వరకు అంపన్ తుఫాన్ బీభత్సం కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండక పోవచ్చు అంటున్నారు. కొన్ని జిల్లాల్లో సాయంత్రం మరియు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
151699 100946Spot up for this write-up, I seriously believe this website needs a good deal far more consideration. Ill apt to be once much more to learn additional, appreciate your that info. 373148
262692 417538Very outstanding data can be discovered on weblog . 244100
264987 291972Thank you for your really excellent data and feedback from you. car dealers san jose 116537