Switch to English

ఆత్మ నిర్భర్‌ భారత్‌-3: రైతు బాగుపడేదెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీకి సంబంధించి మూడో ఎపిసోడ్‌ని నేడు దేశ ప్రజల ముందుంచారు. ఇందులో రైతు సంక్షేమం గురించి కేంద్రం చాలా విషయాలు చెప్పింది. రైతు ఆదాయాన్ని పెంచుతామని చెప్పింది. రైతుకు భరోసా ఇస్తూ ఈ ప్యాకేజీలో అనేక అంశాల్ని ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. రైతులు ఎక్కడ తమ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ వుంటే అక్కడ అమ్ముకునేలా కేంద్రం అవకాశం కల్పించడాన్ని అభినందించి తీరాలి.

లాక్‌ డౌన్‌ వ్యవధిలో కనీస మద్దతు ధరతో 74,300 కోట్ల రూపాయలకు పైగా కొనోగుళ్ళు చేయడం జరిగిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రధాన మంత్రి కిసాన్‌ ఫండ్‌ కింద 18,700 కోట్ల రూపాయలు బదిలీ చేశామన్నారు. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద 6,400 కోట్లు చెల్లించినట్లూ చెప్పారు. పశు సంవర్ధక శాఖ కోసం అదనపు చర్యలు చేపట్టామన్నారు. 111 కోట్ల లీటర్ల పాలను అదనంగా సేకరించబడినట్లు వివరించారు. మత్స సంపద, రొయ్యల పరిశ్రమ విషయంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెబుతూ, ఆయా రంగాలకు ప్రత్యేక కేటాయింపుల్నీ ప్రస్తావించారు. తేనె టీగల పెంపకం, పశువులకు టీకాలు వేయించడం.. ఇలా చాలా అంశాలున్నాయి కేంద్ర మంత్రి వెల్లడించిన మూడో ప్యాకేజీలో.

నిజానికి, ఇలాంటి లెక్కలు బడ్జెట్‌ సమయంలోనే చూస్తుంటాం. ‘అది చేసేశాం.. ఇది చేసేయబోతున్నాం..’ అని ప్రభుత్వాలు చెప్పడం కొత్తేమీ కాదు. ఆరేళ్ళ క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ, రైతు ఆదాయం తమ ప్రభుత్వ హయాంలో పెరగబోతోందని చెప్పారు. కానీ, ఏం జరిగింది.? రైతు ఆత్మ హత్యలు ఇంకా దేశంలో కొనసాగుతూనే వున్నాయి. రైతుకి గిట్టుబాటు ధర లభించడం లేదు. మరి, వినియోగదారులకైనా తక్కువ ధరకు బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు వంటివి లభిస్తున్నాయా.? అంటే అదీ లేదు. ఎందుకిలా.? ఈ ప్రశ్నకు మాత్రం ఏ ప్రభుత్వం దగ్గరా సమాధానం దొరకదు. మొత్తమ్మీద, మరోమారు కేంద్రం అంకెల గారడీ చేసినట్లే కన్పిస్తోంది. రైతుకి ఏ ప్రభుత్వాలు ఎంత ఎక్కువ చేసినా అభినందించి తీరాల్సిందే. కానీ, వేల కోట్లు.. లక్షల కోట్లు.. అంటే లెక్కలు చెప్పడం తప్ప.. రైతుకి కింది స్థాయిలో సాయం అందుతుందా.? రైతు బాగుపడుతున్నాడా.? అన్నది మాత్రం ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. మనది రైతు భారతం.. రైతు కన్నీరు పెడుతున్న భారతం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...