Switch to English

జగన్‌ 2.0: రోజాకి ‘హోంమంత్రి’ పదవి దక్కేనా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నగిరి ఎమ్మెల్యే రోజా రాజకీయ భవిష్యతపై చాలా చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ తన మంత్రి వర్గంలో రోజాకి అవకాశమిస్తారనే ప్రచారం జరిగింది. నిజానికి, 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక, ఆయన్నుంచే రోజా ‘మంత్రి పదవి హామీ’ పొందారంటారు చాలామంది. ఆ హామీతోనే ఆమె టీడీపీని వీడి, వైసీపీలో చేరారు. అయితే అప్పటినుంచి, ఇప్పటిదాకా.. అంటే సుమారు పదేళ్ళపాటు ఆమె మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన రోజా, ఇటీవలి ఎన్నికల్లో ఇంకోసారి ఘనవిజయాన్ని అందుకున్న విషయం విదితమే. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌లో రోజాకి చోటు దక్కకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. వైసీపీ ముఖ్య నేతలే ఆశ్చర్యపోయారు ఈ విషయంలో. అయితే, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలోనే రోజాకి మంత్రి పదవి దక్కలేదన్న వాదన వుంది.

అయితే, రోజాకి మంత్రి పదవి ఇస్తే కాదనేవారెవరు? కావాలనే వైఎస్‌ జగన్‌, రోజాని తొక్కిపెట్టారన్న విమర్శలు ఓ పక్క గట్టిగా విన్పిస్తున్నాయి. అయితే, తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో షాక్‌కి గురైన రోజా, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. ఆమెతో మాట్లాడి, కీలక పదవి ఇస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారంటూ ప్రచారం జరుగుతున్నా, అలాంటిదేమీ లేదనే లీకులు మీడియాకి రోజా సన్నిహితుల నుంచి అందుతున్నాయి.

‘అసలు వైఎస్‌ జగన్‌, రోజాని పట్టించుకోవడంలేదు. దారుణంగా వెన్నుపోటు పొడిచారు రోజాకి’ అంటూ రోజా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో రోజాకి కీలకమైన శాఖ దక్కవచ్చునని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నా, అప్పటికి పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ ఎలా మారతాయో తెలియని పరిస్థితి.

ఈ నేపథ్యంలో రోజా, తన రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు కొందరు. అయితే, వైఎస్‌ జగన్‌ని కాదని ఇప్పుడు రోజా రాజకీయంగా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశమూ లేదన్నది మరికొందరి వాదన. తాజా గాసిప్‌ ఏంటంటే, రెండున్నరేళ్ళ తర్వాత మారనున్న మంత్రి వర్గ కూర్పులో భాగంగా రోజాకి హోంమంత్రి పదవి రావొచ్చంటూ వైసీపీ నుంచి కొన్ని లీకులు బయటకొస్తున్నాయి.

మొదటిసారికి దిక్కులేదుగానీ, రెండోసారికి ఉద్ధరించేస్తారట.. అన్నట్టుంది వ్యవహారం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు జగన్‌ క్యాబినెట్‌లో వున్న చాలామంది కంటే రోజా అత్యంత సమర్థురాలు, జగన్‌కి అత్యంత నమ్మకస్తురాలు కూడా. కానీ, ఆమె వెన్నుపోటుకు గురయ్యింది. ‘అతిగా నమ్మడమే నేను చేసిన నేరమా?’ అని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

Related Posts

రోజాకు ఆ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా ?

రోజాకి జబర్‌దస్త్‌ వెన్నుపోటు.. పొడిచిందెవరు?

వైఎస్ జగన్ క్యాబినెట్: తండ్రి బాటలోనే తనయుడు..

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...