ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ లేఖ రాయడం జరిగింది. ఈసారి రఘురామ రాసిన లేఖ సీనియర్ టీడీపీ నాయకుడు.. మాజీ కేంద్ర మంత్రి.. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు అదుపులో పెట్టాలని లేఖలో పేర్కొన్నాడు.
మాన్సస్ ట్రస్ట్ బాధ్యతలను అశోక్ గజపతి రాజుకు అప్పగించాల్సిందే అంటూ కోర్టు తీర్పు వచ్చింది. అందుకే ఇకపై అయినా ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ అశోక్ గజపతి రాజుపై వ్యాఖ్యలు చేస్తూ ఆయన పదవిని అగౌరవ పర్చవద్దంటూ రఘురామ పేర్కొన్నాడు. వైకాపా నాయకులను అదుపులో పెట్టాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉందంటూ ఆయన పేర్కొన్నాడు. పార్టీ అధినేతగా మీరు వారిని అదుపు చేయాలంటూ రఘురామ అన్నాడు.
415515 58264Some genuinely rattling work on behalf of the owner of this website , utterly great content material material . 163912
245801 815149just couldnt leave your internet website before suggesting that I truly loved the standard data a person provide for your visitors? Is gonna be once again ceaselessly to check up on new posts 333812
739350 710565Ive applied the valuable points from this page and I can definitely tell that it gives plenty of assistance with my present jobs. I would be quite pleased to maintain obtaining back in this internet page. Thank you. 876794