Switch to English

గుడ్ న్యూస్: వైరస్ వ్యాప్తి తగ్గుతోంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి కాస్త శాంతించినట్టుగా కనపడుతోంది. దేశంలో కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నా.. గతంతో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి రేటు తగ్గినట్టు తేలింది. ఒక విధంగా ఇది శుభవార్తే అని అంటున్నారు. కరోనా అనేది అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటే వ్యాధి. దీనిని అడ్డుకోవాలంటే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ విధించినా.. క్వారంటైన్ పెట్టినా.. ఇదే కారణం. ఈ చైన్ బ్రేక్ చేస్తే.. వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఒక కరోనా బాధితుడు ఈ వ్యాధిని సగటున ఎంతమందికి వ్యాపింపజేస్తాడో తెలియజేసేదే ఆర్ విలువ. దీనిని ఆర్ నాట్ అని కూడా పిలుస్తారు.

సాధారణ ఫ్లూ సోకితే ఐదు రోజుల్లోనే దాని లక్షణాలు బయటపడి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి అడ్డుకట్ట వేయడానికి కాస్త ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ కరోనా అనేది లక్షణాలు లేకుండా కూడా ఉండటంతో దీనిని నిరోధించడం కష్టమవుతోంది. పైగా ఫ్లూని నిరోధించే వ్యాక్సిన్, మందులు ఉన్నాయి. కానీ కరోనాకు అవేవీ లేవు. ఫ్లూ ఆర్ విలువ 1.3 గా ఉండగా.. కరోనా ఆర్ విలువ 2 నుంచి 2.5 గా ఉంది. ఈ నేపథ్యంలో ఫ్లూ రోగి నుంచి పది దశలు దాటాక 56 మందికి సోకుతుండగా.. కరోనా రోగి నుంచి పది దశలు దాటాక 2047 మందికి అంటుతోంది. అందువల్లే కరోనా వ్యాప్తి విపరీతంగా జరిగి భారీగా కేసులు నమోదవుతున్నాయి.

అయితే, ఈ విషయంలో తాజాగా కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడైంది. చెన్నైలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్స్ అధ్యయనం ప్రకారం దేశంలో ఈ వారం ఆర్ విలువలో తగ్గుదల నమోదైంది. గతవారం 1.08 ఉన్న ఆర్ విలువ తాజాగా 0.93 కి తగ్గింది. కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, యూపీ, కర్ణాటకలో కూడా ఈ విలువ ఒకటి కంటే తక్కువకు రావడం విశేషం. భారత్ లో కరోనా మొదలైన తర్వాత ఆర్ విలువ ఇంత తక్కువకు రావడం ఇదే తొలిసారి.

ఒక ఏపీలో ఇది 0.95 నుంచి 0.8కి తగ్గగా.. తెలంగాణలో 0.94 నుంచి 0.92కి తగ్గింది. తమిళనాడులో మాత్రం ఇది 0.93 నుంచి 0.99కి పెరిగింది. పరీక్షలు ఎక్కువగా చేయడం ద్వారా కరోనా రోగులును గుర్తించడం పెరగడంతో వ్యాప్తిని నిరోధించగలుగుతున్నారు. గతంలో పరీక్షలు తక్కువగా జరిగేవి. ఫలితంగా కరోనా లక్షణాలు లేని రోగుల నుంచి ఇది ఇతరులకు వ్యాపించింది. ప్రస్తుతం పరీక్షలు సంఖ్య పెంచడంతో కరోనా బాధితులను గుర్తించగలుగుతున్నారు. దీంతో వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...