Switch to English

గుడ్ న్యూస్: వైరస్ వ్యాప్తి తగ్గుతోంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి కాస్త శాంతించినట్టుగా కనపడుతోంది. దేశంలో కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నా.. గతంతో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి రేటు తగ్గినట్టు తేలింది. ఒక విధంగా ఇది శుభవార్తే అని అంటున్నారు. కరోనా అనేది అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటే వ్యాధి. దీనిని అడ్డుకోవాలంటే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ విధించినా.. క్వారంటైన్ పెట్టినా.. ఇదే కారణం. ఈ చైన్ బ్రేక్ చేస్తే.. వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఒక కరోనా బాధితుడు ఈ వ్యాధిని సగటున ఎంతమందికి వ్యాపింపజేస్తాడో తెలియజేసేదే ఆర్ విలువ. దీనిని ఆర్ నాట్ అని కూడా పిలుస్తారు.

సాధారణ ఫ్లూ సోకితే ఐదు రోజుల్లోనే దాని లక్షణాలు బయటపడి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి అడ్డుకట్ట వేయడానికి కాస్త ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ కరోనా అనేది లక్షణాలు లేకుండా కూడా ఉండటంతో దీనిని నిరోధించడం కష్టమవుతోంది. పైగా ఫ్లూని నిరోధించే వ్యాక్సిన్, మందులు ఉన్నాయి. కానీ కరోనాకు అవేవీ లేవు. ఫ్లూ ఆర్ విలువ 1.3 గా ఉండగా.. కరోనా ఆర్ విలువ 2 నుంచి 2.5 గా ఉంది. ఈ నేపథ్యంలో ఫ్లూ రోగి నుంచి పది దశలు దాటాక 56 మందికి సోకుతుండగా.. కరోనా రోగి నుంచి పది దశలు దాటాక 2047 మందికి అంటుతోంది. అందువల్లే కరోనా వ్యాప్తి విపరీతంగా జరిగి భారీగా కేసులు నమోదవుతున్నాయి.

అయితే, ఈ విషయంలో తాజాగా కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడైంది. చెన్నైలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్స్ అధ్యయనం ప్రకారం దేశంలో ఈ వారం ఆర్ విలువలో తగ్గుదల నమోదైంది. గతవారం 1.08 ఉన్న ఆర్ విలువ తాజాగా 0.93 కి తగ్గింది. కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, యూపీ, కర్ణాటకలో కూడా ఈ విలువ ఒకటి కంటే తక్కువకు రావడం విశేషం. భారత్ లో కరోనా మొదలైన తర్వాత ఆర్ విలువ ఇంత తక్కువకు రావడం ఇదే తొలిసారి.

ఒక ఏపీలో ఇది 0.95 నుంచి 0.8కి తగ్గగా.. తెలంగాణలో 0.94 నుంచి 0.92కి తగ్గింది. తమిళనాడులో మాత్రం ఇది 0.93 నుంచి 0.99కి పెరిగింది. పరీక్షలు ఎక్కువగా చేయడం ద్వారా కరోనా రోగులును గుర్తించడం పెరగడంతో వ్యాప్తిని నిరోధించగలుగుతున్నారు. గతంలో పరీక్షలు తక్కువగా జరిగేవి. ఫలితంగా కరోనా లక్షణాలు లేని రోగుల నుంచి ఇది ఇతరులకు వ్యాపించింది. ప్రస్తుతం పరీక్షలు సంఖ్య పెంచడంతో కరోనా బాధితులను గుర్తించగలుగుతున్నారు. దీంతో వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...