Switch to English

యాప్స్ తీసేస్తే చైనా దారికొస్తుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ కు కారణమైన చైనాపై చాలా దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. డ్రాగన్ కంట్రీని ఆంక్షల చట్రంలో బంధించాలని అమెరికా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశం నుంచి తమ కంపెనీలను ఉపసంహరిస్తోంది. మరోవైపు భారత్ తో కయ్యానికి చైనా కాలు దువ్వుతోంది. ప్రపంచవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు వీలుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అటు నేపాల్, ఇటు పాకిస్థాన్ లను కూడా భారత్ పైకి రెచ్చగొడుతోంది.

ఈ నేపథ్యంలో చైనా యాప్స్ ను బాయ్ కాట్ చేయాలనే నినాదంలో భారత్ లో ఊపందుకుంది. దీంతో వన్ టచ్ యాప్ ల్యాబ్స్ అనే సంస్థ ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరుతో ఓ సరికొత్త యాప్ అభివృద్ధి చేసింది. దీనిని మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే మన ఫోన్ లో ఉన్న చైనాకు చెందిన అన్ని యాప్స్ ని కనిపెట్టి తొలగించేస్తుంది. ఈనెల 17న ఈ యాప్ విడుదల కాగా, రెండు వారాల్లోనే ఏకంగా పది లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

అయితే, యాప్స్ ని తీసేసినంత మాత్రాన చైనా దారికొస్తుందా అనేది సందేహమే. చైనాకు చెందిన యాప్స్ తీసేస్తే ఆయా కంపెనీలకు నష్టం వస్తుంది. కానీ చైనాకు దారికి తేవడానికి అది సరిపోదని అంటున్నారు. చైనాకు చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం మానేస్తే.. అది డ్రాగన్ కంట్రీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

చైనా వస్తువులకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఆ దేశంలో తయారయ్యే చాలా వస్తువులు భారత్ లో విరివిగా లభ్యమవుతాయి. తక్కువ ధరలకే అవి లభిస్తుండటం వల్ల మనోళ్లు కూడా వాటిపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏటా కోట్లాది రూపాయల మొత్తాన్ని మన నుంచి చైనా ఆర్జిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా యాప్స్ తో పాటు చైనా వస్తువులను బహిష్కరించాలని పలువురు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోకపోయినా.. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు.

ఈ విషయంలో భారతీయులంతా ఏకమై చైనా వస్తువులను బాయ్ కాట్ చేస్తే.. అది డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపడం ఖాయమని చెబుతున్నారు. మన సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న చైనాకు బుద్ధి చెప్పడానికి ఇదే సరైన మార్గమని స్పష్టంచేస్తున్నారు. త్వరలోనే ఈ ఉద్యమం కూడా మొదలుకావాలని ఆశిద్దాం.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...