కరోనా ప్రపంచాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిస్తున్న సమయంలో పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఈ సమయంలో సామాజిక దూరం పాటించే ఉద్దేశ్యంతో జపాన్, చైనా, సింగపూర్ వంటి అభివృద్ది చెందే దేశాలు రోబోలను ఉపయోగిస్తున్నారు. రొబోలు ఉపయోగించి పలు రంగాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గిస్తున్నారు. ఇప్పుడు మీడియా రంగంలో కూడా రోబోలను తీసుకు వస్తున్నారు. సింగపూర్ మరియు జపాన్ మీడియా సంస్థలు న్యూస్ రీడర్స్గా రోబోలను తీసుకు వచ్చారు.
కరోనా భయంతో ఇంటి నుండి బయటకు వచ్చేందుకు న్యూస్ రీడర్స్ మరియు ప్రజెంటర్స్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు రాని కారణంగా ప్రత్యామ్నాయ మార్గంగా త్రిడి టెక్నాలజీతో న్యూస్ రీడర్స్ను తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం పలు మీడియా సంస్థలు ఇదే పద్దతిని అవలంబిస్తున్నాయి. ఇంటి వద్ద నుండి న్యూస్ రీడర్స్ వాయిస్ను పంపగా, స్టూడియోలో 3 డి టెక్నాలజీతో న్యూస్ ప్రజెంటేషన్ చేయిస్తున్నారు.
637248 478678I added this post to my favorites and program to return to digest more soon. Its easy to read and comprehend as properly as intelligent. I truly enjoyed my very first read by means of of this post. 194769
282497 647930Hello, Neat post. There is actually a dilemma along with your site in internet explorer, could test thisK IE nonetheless may be the marketplace leader and a large portion of men and women will leave out your excellent writing due to this dilemma. 890571