Switch to English

‘సర్కారు సాగు’ సమంజసమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తాను బతికున్నంత వరకు రైతుబంధు సాయం ఆగదని పలుమార్లు కుండ బద్దలు కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా సాగుకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు ఏది పడితే అది పండించే పద్ధతి పోవాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే పండించాలని స్పష్టంచేస్తున్నారు.

రైతులు ఏయే ప్రాంతాల్లో ఎంత మేర ఏ పంటలు పండించాలో ప్రభుత్వమే చెబుతుందని, ఈ ప్రకారమే రైతన్నలు నడుచుకోవాలని పేర్కొన్నారు. సర్కారు చెప్పిన పంటలు పండించిన రైతులకే రైతుబంధు సాయం అందుతుందని, వారి పంటలే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ నియంత్రిత సాగుపై చర్చ మొదలైంది. ఇది కరెక్టా, కాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇది మంచిదే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రైతులు ఇప్పటివరకు కొన్ని అంచనాలు, పరిస్థితుల ఆధారంగా పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఎక్కువ మంది ఒకే పంట పడించడం వల్ల మార్కెట్లోకి అది ఎక్కువ రావడంతో ధర తగ్గుతోంది. అదే సమయంలో మరికొన్ని పంటలు అవసరానికన్నా తక్కువ పండిస్తుండటంతో వాటి ధర పెరుగుతోంది. ఒక్కోసారి కిలో టమాటాకి రూపాయి కూడా ధర రాదు. అదే ఒక్కోసారి మాత్రం ఏకంగా రూ.50 పెట్టాల్సిన పరిస్థితి. ఉల్లి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ఎవరు ఏ పంట పండించాలో నిర్ణయిస్తే.. ఎవరూ నష్టపోయే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇది అంత ఆషామాషీ కాదని.. దీనిని అమల్లోకి తెచ్చే ముందు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తొలుత రాష్ట్ర ఆహార అవసరాలు ఏమిటి అనే విషయాన్ని పక్కాగా లెక్కించడంతోపాటు ఎగుమతులు, భవిష్యత్తు అవసరాలకు తగిన నిల్వలు ఉండేలా చూసుకుని ఆ మేరకు ఏయే పంటలు ఎంత పండించాలో నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అనంతరం ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని, రైతులకు అవగాహన కల్పించి ముందుకు సాగాలి.

దీంతో ఏ పంట ఎంత అవసరమో అంతే పండించే వీలు కలుగుతుంది. తద్వారా ధరలు కూడా స్థిరంగా ఉంటాయి. అటు రైతులతోపాటు ఇటు ప్రభుత్వం, ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేసింది. రాష్ట్రంలో 77 శాతం మంది ఆహారం బియ్యమే అని తేల్చింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాలు ఇదే పద్ధతి అనుసరించే అవకాశం ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...