Switch to English

పాలన చేతకాక జనం గొంతు నొక్కడమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా విభాగం ఎంత గొప్పగా పనిచేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడంలో వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఎప్పుడో మాస్టర్‌ డిగ్రీ సంపాదించేసింది. ‘ఎవరో సామాన్యులు కడుపు మండి తమ అభిప్రాయాల్ని సోషల్‌ మీడియాలో వ్యక్తం చేస్తే.. వారిపై ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు దిగడమా.? అరెస్టులు చేయడమా.?’ అంటూ అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

వైఎస్‌ జగన్‌ ఒక్కరే కాదు, విజయసాయిరెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలందరిదీ అదే తీరు. ‘మీడియా ఎలాగూ చచ్చిపోయింది.. సోషల్‌ మీడియాలో అయినా ప్రజలు తమ అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పనివ్వండి..’ అని వైసీపీ నినదించింది. ఇప్పుడు అదే వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ‘మాట మార్చడం, మడమ తిప్పడం’లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న వైఎస్‌ జగన్‌, ఇప్పుడు సోషల్‌ మీడియా ‘గొంతు కోసేందుకు’ ప్రయత్నిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టినా అరెస్ట్‌ తప్పదన్న సంకేతాల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పంపిస్తోంది. అయినా, సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ పోస్ట్‌ వచ్చిన వెంటనే.. దానిపై దుమ్మెత్తిపోసేందుకు వైసీపీ సోషల్‌ మీడియా విభాగం అలర్ట్‌గానే వుంటుంది కదా.!

జుగుప్సాకరమైన రాతలు, అసభ్యకరమైన వ్యక్తిగత దూషణలకు శిక్ష పడాల్సిందే. సోషల్‌ మీడియా ఇందుకు మినహాయింపేమీ కాదు. మరి, అదే పని చేస్తోన్న వైసీపీ నేతల మాటేమిటి.? మంత్రులేకాదు, స్పీకర్‌ కూడా విచ్చలవిడిగా విపక్షాలపై బూతులు మాట్లాడేస్తున్న రోజులివి. చర్యలు తీసుకోవాల్సి వస్తే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుగా తమ పార్టీ నుంచే ప్రారంభించాలి. అలా చేయగలిగితే వైఎస్‌ జగన్‌కి ఎవరైనా సెల్యూట్‌ చెయ్యాల్సిందే.

‘పాలన చేతకాక జనం గొంతు నొక్కుతున్నారు..’ అనే అపప్రధ చంద్రబాబు మూటగట్టుకున్నారు.. అదే పని వైఎస్‌ జగన్‌ చేస్తోంటే, ‘ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే’ అని కాక ఇంకేమని అనాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...