Switch to English

ఔను, దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపే చూస్తోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినవారిని అంబులెన్సుల్లో కోవిడ్‌ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తారట. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు ఎందుకు చూడకుండా వుంటుంది.? ‘కరోనా వైరస్‌ మరీ అంత ప్రమాదకరమైనదేమీ కాదు.. పారాసిటమాల్‌ వేస్తే తగ్గిపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ చనిపోతుంది.. దిస్‌ ఈజ్‌ గోయింగ్‌ టు బి నిరంతర ప్రక్రియ.. కరోనా వైరస్‌ అంటే చిన్న పాటి జ్వరం మాత్రమే..’ అంటూ ‘జ్ఞాన’ గుళికల్ని ముఖ్యమంత్రి వదులుతోంటే, రాష్ట్ర ప్రజానీకం నవ్వాలో ఏడవాలో తెలియక ‘జుట్టు’ పీక్కోవాల్సి వస్తోంది.

ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తులు, పైగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ‘మాటల్లో పొరపాట్లు దొర్లడం’ అనేది సర్వసాధారణమే అయినా, అలా మాట తూలినందుకుగాను ఇతరుల్ని అత్యంత హేయంగా వెటకారం చేసినప్పుడు, ముఖ్యమంత్రి ఇంకెంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.? పైగా, కరోనా మహమ్మారిపై ప్రజలకు భరోసా ఇచ్చేటప్పుడు, అధికారులకు సూచనలిచ్చేటప్పుడు.. ఇంకా జాగ్రత్తగా వుండాలి. లేకపోతే, తప్పుడు సంకేతాలు వెళతాయి.

ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ తరహాలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమేమీ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500 దాటేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోయారక్కడ. కరోనా వైరస్‌ తీవ్రతను ముందే అంచనా వేసి, స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినందుకు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై వేటు వేసిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. ‘ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యం..’ అన్న భావనతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కులం ముద్ర వేస్తే, దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడకుండా ఎలా వుంటుంది.? తెలిసి ట్వీట్‌ చేస్తారో, తెలియక ట్వీట్‌ చేస్తారోగానీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసే ట్వీట్లు, అధికార పార్టీకే తిరిగి గట్టిగా తగిలేస్తుంటాయి.

చంద్రబాబునో, పవన్‌ కళ్యాణ్‌నో విమర్శించే క్రమంలో విజయసాయిరెడ్డి వేసే ఒక్క ట్వీట్‌ కాస్తా.. రివర్స్‌ అవడం.. వేల సంఖ్యలో ప్రభుత్వంపై జనం దుమ్మెత్తిపోసేలా చేయడం అలవాటైపోయింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....