రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే పద్మ అవార్డులను నేడు ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషన్, 17 మందికి పద్మ భూషన్ మరియు 107 మందికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రం అనౌన్స్ చేసింది. తెలుగు వారికి కూడా పద్మ అవార్డులు వరించాయి. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కీలకమైన వ్యాక్సిన్ ను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మరియు జేఎండీ సుచిత్ర ఎల్లాలకు పద్మ భూషన్ అవార్డులు దక్కాయి.
సీరమ్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలాకు మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై మరియు మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల లకు కూడా పద్మభూషన్ అవార్డులు లభించాయి. ఇంకా తెలంగాణ నుండి నలుగురికి ఏపీ నుండి ముగ్గురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు అవార్డు దక్కింది. పద్మజారెడ్డి మరియు రామచంద్రయ్య కు కూడా పద్మశ్రీ అవార్డులు వరించాయి.
747449 607179Hi this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or in case you need to manually code with HTML. Im starting a weblog soon but have no coding knowledge so I wanted to get guidance from someone with experience. Any help would be greatly appreciated! 655201
867103 355944Sewing Machines […]any time to read or go towards the content material or possibly internet web sites we surely have associated with[…] 2912