Switch to English

బిపిన్ రావత్ కు పద్మ విభూషన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,041FansLike
57,203FollowersFollow

రిపబ్లిక్ డే సందర్బంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ఇవ్వడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాదికి గాను పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాదిపతుల చీఫ్‌ సీడీఎస్‌ బిపిన్ రావత్‌ కు పద్మ విభూషన్‌ అవార్డు దక్కింది. మృతి చెందిన బిపిన్ రావత్ కు కేంద్రం ఈ గౌరవంను ఇచ్చింది.

సుదీర్ఘ కాలంగా భారత రక్షణ రంగంలో సేవలు అందించి.. విధి నిర్వహణలో మృతి చెందినందుకు గాను కేంద్ర ప్రభుత్వం బిపిన్ రావత్ కు ఈ అవార్డును ప్రథానం చేయడం జరిగింది. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నతరెండవ పురష్కారం ఇచ్చి గౌరవించడం తో ఆయన అభిమానులు మరియు మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలకు ఇది ఖచ్చితంగా దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

“అనంత”.. జూన్ 9న విడుదల

సినిమాల్లో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న చిత్రం అనంత. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై...

ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఓ సీటు..’ఆది పురుష్’ టీమ్ వినూత్న నిర్ణయం

ప్రభాస్( Prabhas)హీరోగా వస్తున్న 'ఆది పురుష్( Adipurush)టీం సినిమా ప్రచారాన్ని వినూత్న రీతిలో ప్లాన్ చేసింది. ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని...

Bala Krishna Birthday Specials: బాలకృష్ణకు వరం.. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్...

Bala Krishna Birthday Specials: నందమూరి బాలకృష్ణను పరిశ్రమలో మాస్ హీరో అంటారు. ఆయన కూడా తన సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉండేలానే ప్లాన్...

BRO: పవన్ కల్యాణ్ ‘బ్రో’ కోసం సరికొత్త ప్రమోషన్స్..! నిర్మాతల ప్లానింగ్..

BRO: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , సాయి ధరమ్ తేజ్ (Sai Tej) కలిసి నటిస్తున్న బ్రో (Bro) సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది....

పాన్ ఇండియా మూవీలో పవర్ ఫుల్ పాత్రలో హీరో విశ్వ కార్తికేయ

విశ్వ కార్తికేయ....తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి నట సింహం బాలకృష్ణ , బాపు ,...

రాజకీయం

రామోజీ నివాసంలో శైలజా కిరణ్‌ని విచారిస్తున్న ఏపీ సీఐడీ.!

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ వ్యవస్థాపకుడు రామోజీరావుపై తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. ఇప్పటికే ఆయన ఓ సారి ఏపీ సీఐడీ విచారణను...

అదిగదిగో పోలవరం.! ఏదీ, కనిపించదే.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాన్నాళ్ళ తర్వాత పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తారంటూ ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్...

Chiranjeevi: చిరంజీవీ జరజాగ్రత్త.! రాజకీయ తోడేళ్ళు ఎదురుచూస్తున్నాయ్.!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో లేరు. కానీ, ఆయన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు కొందరు. నేరుగా రాజకీయ కోణంలో కాదు, ‘కుల’ మీడియా సంస్థల్ని అడ్డం పెట్టుకుని చిరంజీవిని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నిస్తున్నారు. చిత్రమేంటంటే,...

రైలు ప్రమాదం.! ప్రధాని రాజీనామా చెయ్యాలా.? వద్దా.?

ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బాధిత కుటుంబాల్ని ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడం.. ఇవన్నీ ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యాలు. కేంద్ర ప్రభుత్వమే ఈ...

పొత్తుల పంచాయితీ.! వైసీపీ కష్టాలు అన్నీ ఇన్నీ కావయా.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవడం తెలిసిన విషయాలే. ‘అబ్బే, అస్సలు ఆ భేటీనే...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత...

TS High Court: ఏబీఎన్, మహా న్యూస్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

TS High Court: ఏబీఎన్( ABN), మహా న్యూస్( Mahaa News) చానళ్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy)ముందస్తు బెయిల్ పిటిషన్...

Sai Pallavi: సాయి పల్లవి గ్యాప్ ఇచ్చిందా?.. వచ్చిందా?

Sai Pallavi: తన అందం, అభినయం, డాన్స్ తో తొలి తెలుగు చిత్రం 'ఫిదా' తోనే ఆకట్టుకుంది సాయి పల్లవి( Sai Pallavi). ఆ సినిమాలో 'ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల' అంటూ...

రామోజీ నివాసంలో శైలజా కిరణ్‌ని విచారిస్తున్న ఏపీ సీఐడీ.!

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ వ్యవస్థాపకుడు రామోజీరావుపై తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. ఇప్పటికే ఆయన ఓ సారి ఏపీ సీఐడీ విచారణను...

Ashima Narwal : టాప్ లెస్ అందాలతో పిచెక్కిస్తున్న అషిమా నర్వాల్‌

Ashima Narwal : 2018లో నాటకం అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అషిమా నర్వాల్‌. తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం అక్కడ...