పట్ట పగలు ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ లో చోరీ జరిగింది. ఏకంగా ఏడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మరియు లక్ష రూపాయల నగదును దొంగలు ఎత్తుకు వెళ్లారు. తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా హోసూర్ కార్పోరేషన్ పరిధిలో జనం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ దొంగతనం పట్టపగలు జరిగింది. ఇద్దరు దుండగులు ముసుకు వేసుకుని వచ్చి తుపాకీతో సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి లోనికి వెళ్లి మూడు వేల సవర్ల బంగారంను పట్టుకు వెళ్లారు. వారు పారిపోయేంత వరకు తుపాకితో బెదిరిస్తూనే వచ్చారు.
దొంగలు వెళ్లి పోయాక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అయిదు బృందాలుగా విడిపోయి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగతనం జరిగిన ముత్తూట్ ఆఫీస్ లోప్రస్తుతం సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దొంగలు వాడిన బైక్ ను ట్రేస్ చేసినట్లుగా తెలుస్తోంది. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎటుగా వెళ్లారు అనే విషయంను కొందరు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దాన్ని బట్టి పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
994256 334873I adore your wordpress web template, wherever would you download it from? 765099
936709 920517Some genuinely interesting details, effectively written and generally user genial . 383450
910850 764789I genuinely enjoy seeking at on this site , it has great content . 327001
758433 704481Yay google is my king assisted me to find this outstanding website! . 138978