తమిళనాడులోని మదురై జిల్లా సెల్లూర్ సుకన్య బిర్యానీ హోటల్ తాజాగా ప్రారంభం అయ్యింది. సహజంగా అయితే కొత్త హోటల్స్ కు జనాలు పెద్దగా క్యూ కట్టరు. పోను పోను జనాల్లో ఆ హోటల్ గురించి ప్రచారం జరిగితే అప్పుడు కాని బిర్యానీ కోసం జనాలు క్యూ కడతారు. కాని అనూహ్యంగా సుకన్య బిర్యానీ హోటల్ కు మొదటి రోజే పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టారు. అనూహ్యంగా బిర్యానీ హోటల్ కు వచ్చిన స్పందనకు అంతా కూడా అవాక్కయ్యారు.
బిర్యానీ కేవలం 5 పైసలే అనడం వల్ల జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. 5 పైసల కాయిన్ తీసుకు వెళ్లిన వారికి బిర్యానీ పెట్టాడు. అయినా 5 పైసల బిల్లలే కనిపిండం లేదు. ఇలాంటి సమయంలో ఎలా జనాలు బిర్యానీ షాప్ వాడు అలా పెట్టాడు అని కొందరు చూసేందుకు వెళ్లగా కొందరు తినేందుకు వెళ్లారు. మొత్తానికి సుకన్య బిర్యానీ హోటల్ కేవలం ముదురై జిల్లాలోనే కాకుండా ఒకే సారి ఫేమస్ అయ్యింది. దేశ వ్యాప్తంగా సుకన్య బిర్యానీ హోటల్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బిజినెస్ ట్రిక్ అంటే వీడిదే అంటూ కొందరు నెటిజన్స్ ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఉన్నారు. 5 పైసల కాయిన్స్ తీసుకుని దాదాపుగా 500 మంది వచ్చారని హోటల్ యాజమాన్యం ప్రకటించింది.
21151 613081I believe other website proprietors really should take this internet site as an example , quite clean and amazing user genial style . 54979
556687 252796This is an excellent write-up and I totally recognize where your coming from within the third section. Perfect read, Ill regularly follow the other reads. 417785
924125 88369I just could not go away your website before suggesting that I very enjoyed the usual info a person supply to your guests? Is going to be back ceaselessly so that you can inspect new posts. 343980
332765 998310This kind of lovely blog youve, glad I found it!?? 965074