Switch to English

మండలి రద్దు చేస్తే ప్రభుత్వం కూలిపోతుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

శాసనమండలి విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టం అయ్యింది. శాసనమండలిని రద్దు చేస్తే బిల్లులు ఆమోదానికి డైరెక్ట్ రూట్ ఏర్పడుతుందని అంటుంది. సభలో వైకాపాకు మెజారిటీ ఉన్న మాట వాస్తవమే. అంతమాత్రం చేత, మండలిని రద్దు చేసుకుంటే, ఇంట్లో పురుగు దూరిందని ఇల్లు మొత్తం తగలబెట్టుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే, మండలిలో వైకాపాకు మెజారిటీ లేదు. అది తెలిసిన విషయమే.

అయితే, మరో రెండు సంవత్సరాల్లో మండలిలో 19 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 19 స్థానాల్లో వైకాపా తన అభ్యర్థులను నిలబెడుతుంది. ఎలాగో అధికారంలోనే ఉన్నది కాబట్టి ఆ 19 స్థానాలు అదే పార్టీ గెలుచుకుంది. రెండేళ్లు ఓపికపడితే చాలు… సభలో వైకాపాకు మెజారిటీ వస్తుంది. మరో ఏడాది ఓపికపడితే దాదాపుగా అన్ని స్థానాలు అంటే 58 స్థానాలు వైకాపా సొంతం అవుతాయి. అప్పుడు రెండు హౌస్ లలో కూడా వాళ్లదే బలం ఉంటుంది. ఈరోజున ఇబ్బంది వచ్చింది అని చెప్పి మొత్తం మండలిని రద్దు చేసుకుంటే ఎలా.

రెండు సంవత్సరాలు ఆగితే సరిపోతుంది. ఈ విషయం వైకాపాకు కూడా తెలుసు. కానీ, అన్ని రోజులు ఆగేందుకు ఆ పార్టీకి ఇష్టం లేనట్టుగా ఉన్నది. లేచిన వెంటనే అన్ని పనులు జరిగిపోవాలి అనుకుంటే ఎలా చెప్పండి. కుదరని పనికదా మరి. అందుకే మండలిని ఎదో విధంగా రద్దు చేయాలని చూస్తున్నది.

ఒకవేళ రద్దు చేసుకుంటే, దాని వలన ప్రతిపక్షాలకు వచ్చే నష్టం ఏమి ఉండదు. అధికారంలో వైకాపాకు తీరని నష్టం వాటిల్లుతుంది. కారణం ఏంటి అంటే, వైకాపాలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలానే ఎమ్మెల్యే సీటు కోసం ఆశించిన వ్యక్తులను అప్పట్లో కొందరిని పక్కన పెట్టారు. వారికి మండలిలో స్థానం కల్పిస్తామని జగన్ అప్పుడే ప్రామిస్ చేశారు.

అంతేకాదు, మండలి నుంచి ఎమ్మెల్సీలు గా ఉన్న వ్యక్తులు ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. మండలి రద్దు జరిగితే వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పైకి మండలిని రద్దు చేసినా పర్వాలేదని అంటున్నా, లోపల మాత్రం వారికి ఉండే బాధ వాళ్లకు ఉంటుంది కదా. పదవి ఊడిపోతుంది అంటే ఎవరికైనా బాధ ఉంటుంది.

మండలి రద్దు చేస్తామని చెప్పడం కేవలం వైకాపా ఆడుతున్న డ్రామా మాత్రమే అన్నది స్పష్టం అవుతున్నది. మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపితే అక్కడ మూడు నెలలు పడుతుంది. రద్దుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అక్కడ ఎంతసమయం పడుతుందో చెప్పలేము. ముందు సెలక్ట్ కమిటీ రిపోర్ట్ వస్తే, మండలి రద్దును ఉపసంహరించుకుంటారు. అసలు రద్దుపై వైకాపాకు ఎంతమేరకు చిత్తశుద్ధి ఉన్నది అనే విషయం సోమవారంతో తేలిపోతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...