పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కు రీమేక్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి తాజా రూమర్ ఏంటంటే ఇందులో గెస్ట్ రోల్ కోసం దర్శకుడు వివి వినాయక్ ను సంప్రదించారు మేకర్స్. అయితే అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా చూసుకుంటే అందులో గెస్ట్ రోల్స్ వంటివంటూ ఏం లేవు. మరి ఎలాంటి పాత్ర కోసం వినాయక్ ను సంప్రదించారు అన్నది తెలియాల్సి ఉంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ – సాగర్ కె చంద్ర కలిసి ఈ రీమేక్ కు భారీ మార్పులు చేశారట. మరి ఈ నేపథ్యంలో గెస్ట్ రోల్ ఎలాంటి సందర్భంలో వస్తుంది అన్నది ఆసక్తికరం.
966355 778032The the next time I just read a weblog, I truly hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I really thought youd have some thing intriguing to say. All I hear is typically a couple of whining about something that you could fix when you werent too busy searching for attention. 542125