ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా లక్షల మంది భయాందోళనతో వణికి పోతున్న ఈ సమయంలో మరో వైపు తుఫాన్, భూకంపాలు, అగి ప్రమాదాలు జరుగుతున్నాయి. పకృతి విపత్తులు జరుగుతున్న ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యతను దక్కించుకున్న వారసత్వ సంపధ నాశనం అవుతుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో వృక్షాలు మరియు ఔషదాలు భారీగా ఉండే అటవి ప్రాంతం మంటల్లో కాలిపోతుంది. లక్షలాది అరుదైన మొక్కలు, వృక్షాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇదే సమయంలో వందల సంఖ్యలో వన్య ప్రాణులు మృతి చెందుతున్నాయి.
ఈ సంఘటనపై సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్, అనసూయ మరియు మంచు లక్ష్మిలు ఆవేదన వ్యక్తం చేస్త ట్వీట్ చేశారు. అనసూయ ట్విట్టర్లో… ఇది నిజమా, ఏం జరుగుతుంది, దేవుడా దయచేసి కొంత అయినా దయ చూపించూ అంటూ ట్వీట్ చేసింది.
మంచు మనోజ్ ట్విట్టర్లో… ఉదయం లేవడంతోనే ఈ వార్త వినాల్సి వచ్చింది. ఈ సంఘటన కనీసం ఊహించుకునేందుకు కూడా బాధగా ఉంది. ఇది పకృతి వినాశనంకు మరో అలారమ్ బెల్. ఇప్పటికి అయినా పకృతిని కాపాడుకోవాలంటూ ట్వీట్ చేశాడు.
ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ 2020 సంవత్సరం మరీ దారుణంగా ఉంది. ఇలాంటి సంవత్సరం మరోటి రావద్దని కోరుకుంటున్నాను అంటూ మరికొందరు ట్వీట్స్ చేశారు.
Woke up to this heartwrenching news. Just can't imagine what the wildlife is going through. This is another alarm by nature that we need to protect it. #PrayForUttarakhand 🙏🙏🙏#UttarakhandForestFire pic.twitter.com/mwkE1y93oK
— MM*🙏🏻❤️ (@HeroManoj1) May 27, 2020
The Land of Gods (Devbhumi) – #Uttarakhand is now experiencing the wrath of the Wild Fire on its Wild Life 😓
It's so shocking to know that 51.34 hectares, 71.05 repository of herbs diversity were destroyed in #UttarakhandForestFire 🔥
Let's All #PrayForUttarakhand 🙏 pic.twitter.com/4JaupZxaA5
— Lakshmi Manchu (@LakshmiManchu) May 27, 2020
Is this true???? What is happening ???? !!!! God please show mercy🤕🙏🏻🙏🏻🙏🏻 #UttarakhandForestFire 😣 https://t.co/O4MZHyYTf7
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 27, 2020
118107 2450There is noticeably a bundle to realize about this. I assume you made specific good points in functions also. 53350