ప్రతి రోజు లక్షల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉండే వారు. కాని కరోనా కారణంగా దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు గుడి పూర్తిగా మూసి వేసి ఉంది. కేంద్రం అన్ లాక్ డౌన్ లో భాగంగా గుడి ఓపెన్ కు ఓకే చెప్పడంతో ఏపీ ప్రభుత్వం తిరుమల శ్రీవారి దర్శణంకు భక్తులను అనుమతించడం జరిగింది. ఎట్టకేలకు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కలగడంతో భక్తులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రతి రోజు లిమిటెడ్ గానే భక్తులను అనుమతిస్తున్నారు.
లిమిటెడ్ భక్తులు వస్తున్న కారణంగా హుండీ ఆదాయం కూడా అలాగే ఉంటుంది. అయితే 9 నెలల తర్వాత గుడికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. నిన్న తిరుమల శ్రీవారిని 22462 మంది దర్శించుకున్న వారు. అందులో 7860 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.26 కోట్లుగా నమోదు అయ్యిందని టీటీడీ ప్రకటించింది. భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా సంపన్నులు ఎక్కువగా వస్తున్నారు. కనుక ఆదాయం ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
238804 143433Extremely clean internet site , thanks for this post. 730081
135717 72991Deference to web site author , some excellent entropy. 261020
752591 863924I recognize theres lots of spam on this site. Do you need assist cleansing them up? I may possibly support among courses! 319779
214993 624487There is noticeably a bundle comprehend this. I suppose you created specific nice points in functions also. 704623
360025 51860What is excellent respecting is dealing with instead of depending on. 602086