తెలంగాణ ఆర్టీసీ గతంలో రౌండప్, టోల్ ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరుతో చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఏప్రిల్ నెలలో డీజిల్ సెస్ పేరుతో మరోసారి భారం మోపింది. ఇప్పుడు కిలోమీటర్ల వారీగా డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై మరోసారి చార్జీల భారం మోపింది.
కనిష్ట, గరిష్ట దూరాన్ని బట్టి డీజిల్ సెస్ వసూలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అన్నిరకాల బస్సుల్లో దూరాన్ని బట్టి రేపటి నుంచి డీజిల్ సెస్ వసూలు చేయనుంది. ఇందులో జీహెచ్ఎంసీని మినహాయించింది. పెంచిన చార్జీలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనీసం రూ.5గా నిర్ణయించింది. 250 కిమీ దూరం వరకూ పల్లె వెలుగులో రూ.45, ఎక్స్ ప్రెస్ లో 500 కిమీ వరకూ రూ.90, డీలక్స్ బస్సుల్లో 500 కిమీ వరకూ రూ.125 వసూలు చేయనున్నారు. సూపర్ లగ్జరీల్లో కనీస దూరానికి రూ.10, 500 కిలోమీటర్లకు రూ.170 వసూలు చేయనున్నారు.
594484 259649Hello! I just wish to give a huge thumbs up for the very good info youve gotten proper here on this post. I will likely be coming back to your blog for more soon. 851478
902118 712610Over and over again I take into consideration these issue. As a matter of fact it was not even yesterday that I last thought about it. To be honest, what is your thought though? 300698
137071 779884The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 303273