తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కూడా భక్తి భావంను కలిగి ఉండటంతో పాటు చాలా గౌరవంగా మెలుగుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సొంత పార్టీ నాయకులు ఒకరు ఇద్దరు కేసీఆర్ పై విమర్శలు చేయడం ఆశ్చర్యంను కలిగిస్తోంది. తాజాగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేశాడు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని సీఎం మరియు పీఎంలపై విమర్శలు చేయడంతో ధర్మారెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కంఠాత్మకూరు లో రైతు వేదిక ప్రారంభించిన సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 130 రోజులుగా వ్యవసాయ చాట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తుంటే పుణ్యమూర్తులు ప్రధాని నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. సొంత పార్టీ అధినేత పై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంను రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
215169 86725I believe 1 of your advertisings triggered my internet browser to resize, you could effectively want to put that on your blacklist. 294016
647900 205398Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and web site owners alike! 204988
974245 369177Wow! This could be one particular with the most beneficial blogs Weve ever arrive across on this topic. In fact Great. Im also an expert in this subject therefore I can comprehend your hard work. 161778
681837 804376It can be difficult to write about this topic. I believe you did an excellent job though! Thanks for this! 49773