వచ్చే ఏడాది భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు దేశ మొత్తం వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 259 మందితో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించబోతున్నారు. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్ర పతులు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ మరియు క్రీడా రంగంతో పాటు వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ కమిటీలో ఉన్నారు.
ఈ కమిటీలో తెలుగు వారికి సముచిత స్థానం దక్కింది. ముఖ్య మంత్రుల హోదాలో కేసీఆర్ మరియు జగన్ లు స్థానం దక్కించుకున్నారు. చంద్రబాబు నాయుడు, రాజమౌళి, రామోజీ రావు, కృష్ణ ఎల్లలు ఈ కమిటీలో కీలక సభ్యులుగా వ్యవహరించబోతున్నారు. ఈ కమిటీ సభ్యులు చర్చించి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలా జరుపుకోవాలనే విషయమై చర్చించబోతున్నారు. మొదటి సమావేశం ఈనెల 8న జరుగబోతుంది. పలు సార్లు కమిటీ సమావేశం అయ్యి మరి కొన్ని నెలల్లో ఏర్పాట్లు ప్రారంభించబోతున్నారు.
925277 507649Some times its a pain within the ass to read what weblog owners wrote but this internet site is extremely user friendly ! . 595013
852364 470578You created some decent points there. I looked on the internet for that issue and located a lot of people will go in addition to with the web internet site. 685647