ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అత్యంత ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంను మళ్లీ కొన్నాళ్ల వరకు భక్తులు వెళ్లకుండా గేట్లు పెట్టే అవకాశం కనిపిస్తుంది. టీటీడీకి చెందిన అధికారులు అయ్యగార్లు కలిపి మొత్తంగా 160 మంది వరకు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే శ్రీవారి ప్రధాన అర్చకులు అయిన పెద్దజీయంగార్ కూడా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ కారణాల నేపథ్యంలో శ్రీవారి దర్శనంను మళ్లీ నిలిపేసే అవకాశాలున్నాయంటున్నారు.
లాక్డౌన్ సడలించిన నేపథ్యంలో జూన్ 11 నుండి దర్శనంకు భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తుల ద్వారా లేదంటే మరో రకంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. లిమిటెడ్ సంఖ్యలో దర్శనం కల్పించినా కూడా వైరస్ అనేది ఆగడం లేదు. టీటీడీ అధికారులపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటున్న కారణంగా దర్శనాన్ని నిలిపేయడం మంచిదనే అభిప్రాయంకు వచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ భక్తుల దర్శనం విషయమై చర్చలు జరుపుతున్నాం అన్నాడు. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీటీడీ వర్గాల వారు అంటున్నారు.
606772 788583Xanax (Alprazolam) is used to treat anxiety disorders and panic attacks. Alprazolam is in a class of 303070
453628 622386Some genuinely great weblog posts on this internet site , regards for contribution. 41106
549352 777835I surely didnt understand that. Learnt a thing new today! Thanks for that. 419887
788084 898192Rattling clean internet website , thanks for this post. 982423
371775 991368As I web site possessor I believe the content material here is rattling great , appreciate it for your efforts. You should keep it up forever! Best of luck. 561534