మరో 12 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో జరిగిన ‘మన ఊరు-మన పోరు’ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వారికి ఈ సభే సమాధానం. వనపర్తిలో కేసీఆర్ పెట్టిన సభ.. ఈ సభ చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ ఉందో.. టీఆర్ఎస్ ఉందో’.
‘కాళ్లకు బలపాలు కట్టుకుని 119 నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. 20లక్షల ఎకరాలకు నీరందిస్తాం. రాష్ట్రం వస్తే తెలంగాణ కష్టాలు తీరుతాయన్నారు.. ఇంతవరకూ జీఓ 98 పరిష్కారం కాలేదు’.
‘పీకే సూచనలతో కేసీఆర్ సానుభూతి డ్రామాలు మొదలయ్యాయి. గతంలో ఆసుపత్రికి వెళ్తే ఇవ్వని ఫొటోలు ఇప్పుడు ఇచ్చినట్టు. అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటెయ్యండి. ఇదే ఊపుతో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం’ అని అన్నారు.
849771 90171I dugg some of you post as I thought they were extremely useful handy 447689
396491 332034Aw, this was a very nice post. In thought I want to put in writing like this moreover ?taking time and actual effort to make a extremely great write-up?nevertheless what can I say?I procrastinate alot and undoubtedly not appear to get 1 thing done. 115419
216965 153706Your weblog is showing more interest and enthusiasm. Thank you so considerably. 698696
25971 725638Constructive criticism is typically looked upon as becoming politically incorrect. 902385