ప్రపంచాన్ని వణికించేస్తున్న కోరానా వైరస్ రోజురోజుకీ వికృతరూపం దాలుస్తోంది. ఈనేపథ్యంలో భారత్ లో మందులు తయారవుతున్నాయని వచ్చిన వార్తలు కాస్త ఊరటనిస్తున్నాయి. అయితే ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కరోనాను అరికట్టే మందు కోసం చేస్తున్న పరిశోధనలు ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది.
ఈమేరకు యూనివర్శటీ శాస్త్రవేత్తలు స్పందించారు. ‘మేము చేస్తున్న ప్రయోగాలు తుది దశకు వచ్చాయి. ఇప్పటివరకూ చేసిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇందుకోసం చింపాంజీలపై ప్రయోగించిన ChAdOx1 nCoV-19 మందు మంచి ప్రభావం చూపించింది. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ చేసి సెప్టెంబర్ లో తుది ఫలితాలను వెల్లడిస్తాం’ అని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రొ. అడ్రెన్ హిల్ తెలిపారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ చివరకు ఈ మందు మార్కెట్ లోకి వస్తుందని ఆయన అన్నారు.
ఈ ప్రయోగాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన దాదాపు 2,000 మంది పాల్గొన్నారు. ఇందుకోసం బ్రిటన్లో 4,000 మంది నమోదు చేయించుకున్నారు. బ్రిటన్లోని బిజినెస్ సెక్రటరీ అలోక్ వర్మ తొలిసారి కొవిడ్-19 టీకా తీసుకొన్న వ్యక్తిగా నిలిచారు. మరోపక్క భారత్ లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనికా తొలుత 10కోట్ల డోసులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
933915 184903You ought to participate in a contest for among the very best blogs on the web. I will recommend this website! 305351
212483 724225The Spirit with the Lord is with them that fear him. 497783
497221 486253Thank you for your amazing post! It has long been really useful. I hope that you will proceed sharing your wisdom with us. 900238
83322 282162I was searching at some of your articles on this site and I believe this internet site is truly instructive! Keep on posting . 447528
65299 825361You need to participate in a contest for among the top blogs on the internet. I will suggest this website! 546845