టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. భారత జట్టును ప్రపంచ స్థాయి జట్టుగా నిలపడంలో సారధిగా ఆయన చేసిన సాకారం అంతా ఇంతా కాదు. అందుకే ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంపై క్రికెట్ అభిమానులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన అభిప్రాయంను వ్యక్తం చేసేందుకు ధోనీకి ఒక సుదీర్ఘ లేఖను రాయడం జరిగింది. అందులో ధోనిపై ప్రశంసలు కురిపించారు.
మీ రిటైర్మెంట్ తో 130 కోట్ల మంది భారతీయులు నిరాశ చెందారు. అయితే ఇన్ని సంవత్సరాలు మీరు క్రికెట్లో అందించిన విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞులుగా ఉన్నారు. మీరు 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆడిన తీరు ప్రజలందరికి కూడా గుర్తు ఉంటుంది. ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన మీరు భారతదేశం గర్వపడేలా చేశారు.
2007 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో మీరు చూపించిన స్ఫూర్తి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మీరు భారత సైన్యం పట్ల చూపించే ఆసక్తి నిజంగా అభినందనీయం. ఇకపై సాక్షి మరియు జీవాలకు మీతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాను. ఇనాళ్లు వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. వారి సహకారంతో మీరు ఈ స్థాయి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు వారితో ఎక్కువ సమయం గడుపుతారని ఆశిస్తున్నాను అంటూ మరింత సుదీర్ఘంగా పలు విషయాల గురించి మోడీ ప్రస్థావించారు.
647268 756358Aw, this was a actually good post. In thought I would like to location in writing in this way moreover – taking time and actual effort to create a extremely great article but what / items I say I procrastinate alot and also no indicates apparently get something done. 85698
776890 776180There is noticeably a lot of dollars to comprehend this. I suppose you produced certain good points in functions also. 44572
255652 244067Absolutely composed written content , thanks for data . 12484