‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్. పార్టీలు మారడమే ఆయన పని. రేపు బీజేపీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్. టీడీపీని నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ పని ఖతం’ అని మంత్రి మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీలో ఉన్నప్పటి నుంచీ నన్ను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మల్కజ్ గిరి ఎంపీ సీటు రాకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు’.
‘తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నానని ఆరోపణలు చేస్తున్నాడు. నా కాలేజీలు, యూనివర్శిటీ కోసం భూములు కొన్న మాట నిజమే. కానీ.. అసైన్డ్, ప్రభుత్వ భూములను తీసుకోలేదు. మార్కెట్ ధరకు నాలుగింతలు ఎక్కువకు కొనుక్కున్నాను. ‘రేవంత్ కుమార్తె పెళ్లికి డబ్బు నేనే ఇచ్చాను. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిపై ప్రమాణానికి రేవంత్ సిద్ధమా..? పీసీసీ పదవిని కూడా డబ్బులిచ్చే కొనుక్కున్నాడు’ అని ఘాటుగా విమర్శించారు.
141189 578437Some actually nice stuff on this internet site , I really like it. 619592
318423 72378Hi. Thank you for generating this web site . I m working on betting online niche and have identified this internet site using search on bing . Is going to be sure to look more of your content . Gracias , see ya. :S 774806
490042 725530Outstanding read, I just passed this onto a colleague who was performing a bit research on that. And he actually bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 696261
471447 86794This internet site is my aspiration , extremely wonderful pattern and perfect articles . 422974