భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. దేశ రాజధాని హస్తినలో ఇప్పటికే లాక్ డౌన్ అమల్లో ఉండగా.. తాజాగా దానిని మరోవారం పాటు పొడిగించారు. ఈనెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉంటుందని సీఎం కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. ఈ వారం రోజుల లాక్ డౌన్ మరింత కఠినంగా ఉంటుందని స్పష్టేంశారు. మెట్రో సేవలు కూడా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు కాస్త తగ్గినప్పటికీ, లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహాయంతో పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందని చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు కాస్త తగ్గింది. ఇంతకుముందు 35 శాతం పాజిటివిటీ ఉండగా.. ప్రస్తుతం అది 23కి తగ్గింది. అయితే, ఇది మరింత తగ్గాలంటే కఠిన చర్యలు అవసరమని.. అందువల్లే లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు.
54191 130323Fantastic artical, I unfortunately had some troubles printing this artcle out, The print formating looks a little screwed over, something you might want to appear into. 894944
581071 338995I adore your wp web template, wherever would you obtain it by way of? 451027
517225 932637Billiard is a game which is mostly played by the high class people 968516
464097 109906Hi there, I identified your weblog by way of Google even though searching for initial aid for a heart attack and your post looks very fascinating for me. 477333
845475 1550I do not have a bank account how can I spot the order? 205959