రాష్ట్రంలోని రైతాంగానికి అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. అవసరమైతే రైతుల నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఒంటిమామిడి మార్కెట్ యార్డును బుధవారం సాయంత్రం కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. పెట్టుబడి ఎంత అవుతోంది? గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా? ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూరగాయల పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం వంటి అంశాలపై ఆరా తీశారు.
అలాగే పంటల సాగుకు సంబంధించి అన్నదాతలకు కొన్ని సూచనలు చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని.. శాస్త్రీయ విధానంలో పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం అక్కడున్న కమీషన్ ఏజెంట్లతో మాట్లాడిన కేసీఆర్.. రైతుల నుంచి కేవలం 4 శాతం మాత్రమే కమీషన్ తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
833568 756816This really is a terrific internet site, could you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 704749
298931 362309I really like your wp design, where did you obtain it from? 374814
538925 210337As I web website possessor I believe the content material matter here is rattling magnificent , appreciate it for your hard function. You need to maintain it up forever! Very best of luck. 597520
420474 589380I like this site because so significantly valuable stuff on here : D. 437159
251865 79532What others have stated and in some uncommon cases, suicide may possibly occur. 25338