చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి దాదాపుగా 200 లకు పైగా దేశాల్లో ప్రజలను అల్ల కల్లోలం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. ఇండియా అమెరికా బ్రెజిల్ లతో పాటు పలు దేశాల్లో లక్షల్లో మృతి చెందారు. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది మృతి చెందినట్లుగా డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది. కరోనా నుండి ఎప్పుడెప్పుడు బయట పడుతామా అంటూ ఎదురు చూస్తున్న వారికి మరో చైనా వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం క్యాట్ క్యూ వైరస్ ప్రభలుతోంది. ఇండియాలో కూడా ఈ వైరస్ జాడలు గుర్తించారు.
చైనా మరియు థైవాన్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ జాడను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో 883 మంది సిరం శాంపిల్స్ ను పరీక్షించగా కొంత మందిలో మాత్రమే వైరస్ను తిప్పి కొట్టే యాంటీబాడీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ శాంపిల్స్ లో వైరస్ లక్షణాలు అయితే లేవు. ఇండియాలో ఎంత మందిలో ఉందో తెలుసుకోవాంటే ఎక్కువ మంది శాంపిల్స్ ను తీసుకోవాలంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వైరస్ పందులు, దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ తో మలేరియా, డెంగీ ఇంకా కొన్ని ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక పరిసరాలు దోమలు లేకుండా జాగ్రత్తగా ఉండటంతో పాటు పందులకు సాధ్యం అయినంతగా దూరంగా ఉండాలి.
709758 18512You need to participate in a contest for probably the greatest blogs on the web. I will recommend this internet web site! 764173
314046 384599I just couldnt depart your web site prior to suggesting that I incredibly enjoyed the normal information an individual give for your visitors? Is gonna be back frequently in order to inspect new posts 898584
261635 818014I believe this website contains some extremely good info for everyone : D. 88178
97685 193522Id must verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that may make folks believe. In addition, thanks for permitting me to comment! 488452