ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ డోసుల మధ్య కొనసాగిస్తోన్న కనీస వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 84 రోజులుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల పంపిణీ చేపట్టారు. అయితే మొదట్లో రెండు డోసుల మధ్య నాలుగు నుండి ఆరు వారాలుగా వ్యవధి కాలం ఉంది. ఆ తర్వాత దీన్ని ఆరు నుండి ఎనిమిది వారాలు చేసారు.
తర్వాత మే నెలలో కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్షించి 12 నుండి 16 వారాలకు పెంచింది. బ్రిటన్ లో చేపట్టిన నివేదిక ఆధారంగా ఈ వ్యవధిలో మార్పులు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే లండన్ లో కోవిషీల్డ్ మధ్య వ్యవధిని అక్కడి ప్రభుత్వం తగ్గించింది.
దీంతో నాలుగు నెలల తర్వాత మన కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవధిని తగ్గించే యోచనలో ఉంది. రెండు డోసుల మధ్య ఎక్కువ వ్యవధి ఉంటేనే యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోరా తెలిపిన విషయం తెల్సిందే.
762594 224898You could definitely see your expertise in the work you write. 184156
979113 754120Really intriguing subject , appreciate it for posting . 12578
999048 477646I just put the link of your weblog on my Facebook Wall. very good weblog indeed.,-, 842995