వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంకు చెందిన నలుగురు మృతి చెంది ఉండటం స్థానికంగా సంచలనం రేపుతోంది. అజీరాం బీ మరియు ఆమె కూతురు అల్లుడు మరియు మనవరాలు నలుగురు మృతి చెందడంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహాలను పోస్ట్మార్టంకు పంపించి కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టారు.
స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 7 దాటినా కూడా అజీరాం ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్తానికులు ఇంట్లోకి చూడగా మృతదేహాలు కనిపించాయి. దాంతో పోలీసులకు మరియు వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. నలుగురు నాలుగు చోట్ల మృతి చెంది ఉన్నారు. ఇది ఆత్మహత్యనా లేదంటే హత్యనా అనే కోణంలో పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అజీరాం అల్లుడు ఖాజా పాషా ఇంటి వెనుక మృతి చెంది ఉన్నాడు. ఆయన పక్కన కొబ్బరి కాయ నిమ్మకాయలు ఉన్నాయి. అతడు ఒక చిన్న గుంట వద్ద మృతి చెంది ఉన్నాడు. దాంతో క్షుద్ర పూజలు చేసి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు క్షుద్రపూజలు వికటించడం వల్లే వారు మృతి చెందారేమో అంటున్నారు. కాని పోలీసులు మాత్రం ఆ వాదన కొట్టి పారేస్తున్నారు.
449968 936565I undoubtedly did not realize that. Learnt something new today! Thanks for that. 829005
487179 923325No far more s . All posts of this qaulity from now on 993609
137071 883292I genuinely enjoy looking by way of on this web website , it holds superb articles . 984326
48099 174604You produced some decent points there. I looked on-line for any dilemma and located most individuals will go in conjunction with together with your site. 955132