గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నవరంగ్పూర్లో ఉన్న శ్రేయ్ ఆసుపత్రిలో ఐసీయూలో షార్ట్ సర్యూట్ వల్ల మంటలు వ్యాప్తి చెందినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెళ్లడి చేశాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడటంతో పాటు 35 మంది రోగులకు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఐసీయూలో మొదలైన మంటలు ఇతర బ్లాక్స్కు కూడా వ్యాప్తి చెందడంతో రోగులు ఆహారాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.
గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. కరోనా రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్న శ్రేయ్ ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదం జరగడంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరైన భద్రత పరమైన చర్యలను ఆసుపత్రి వర్గాల వారు ఏర్పాటు చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా ప్రత్యక్ష సాక్షులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
999039 753262woah i like yur website. It genuinely helped me with the information i wus searching for. thank you, will save. 346854
387192 963283hey there i stumbled upon your internet site searching about the internet. I wanted to tell you I enjoy the look of points about here. Maintain it up will bookmark for confident. 611407
730473 961409The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 272545