ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతో ఒక గ్రామస్తులు ఏకంగా గుడి కడుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు మరియు సామాన్యుల కోసం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరు లబ్ది పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు అయిన జగన్ మోహన్ రెడ్డికి దేవాలయం కట్టి పూజలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ గుడి కడుతున్నామంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజాపాలెం వైకాపా నాయకులు మరియు గ్రామస్తులు కలిసి జగన్ కోసం గుడి నిర్మాణం చేసేందుకు సిద్దం అయ్యారు. తాజాగా ఈ గుడి శంకుస్థాపన జరిగింది. ఈ గుడికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. కరోనా సమయంలో కూడా రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతున్న దేవుడు జగన్ అని, అందుకే ఆయన ఆలయంను నిర్మించి పూజించాలని నిర్ణయించుకున్నట్లుగా వారు పేర్కొన్నారు.
459594 565591Nice one, there is actually some fantastic facts on this post some of my subscribers may uncover this valuable, will send them a link, a lot of thanks. 733984
882215 504771This is a excellent website, will you be involved in doing an interview about just how you created it? If so e-mail me! 42272
230765 248185Woh I enjoy your articles , saved to favorites ! . 448997
870396 868974great post. Neer knew this, thanks for letting me know. 532988
832240 263511Hey there! Great post! Please when all could see a follow up! 149961