శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్.టి.పి.సి)తో కలిసి తెలుగు సినిమా వేదిక నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – అనలిస్ట్ ధీరజ అప్పాజీ “ఎన్టీఆర్ జాతీయ పురస్కారం” అందుకున్నారు. తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు – ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు – ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ సంయుక్తంగా అప్పాజీని శాలువాతో సత్కరించి, ఎన్టీఆర్ శత జయంతి జ్ఞాపికతోపాటు, కాంస్య పతకం అందించారు. ఈ వేడుకలో ప్రముఖ నటులు ఎమ్.మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె.బసిరెడ్డి, ప్రముఖ దర్శకుడు (భాషా ఫేమ్) సురేష్ కృష్ణ తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి తనను ఎంపిక చేసి, గౌరవించిన “ఎఫ్.టి.పి.సి ఇండియా” అధ్యక్షుడు చైతన్య జంగా, “తెలుగు సినిమా వేదిక” వ్యవస్థాపకులు “వీస్ వర్మ పాకలపాటి”లకు అప్పాజీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ధీరజ అప్పాజీ
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ వేరు..?
టాలీవుడ్లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా...
వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...
చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....
విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...
రాజకీయం
తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!
నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...
దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?
కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.?
ఈ ప్రశ్న సాక్షాత్తూ...
టీడీపీ కార్యకర్తే అధినేత
కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...
జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!
దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ప్రధాని...
34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!
ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...
ఎక్కువ చదివినవి
బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?
జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.!
ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...
Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 16 మార్చి 2025
పంచాంగం
తేదీ 16-03-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ విదియ మ. 2.51 వరకు,...
Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది: చిరంజీవి
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు సన్మానించిన సంగతి తెలిసిందే. ఇంతటి సన్మానం...
వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్...
‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి’.. తండ్రిపై మనోజ్ ఎమోషనల్ పోస్టు
ఈ నడుమ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మనోజ్ ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. కుటుంబంలో గొడవలు కేసులు పెట్టుకునే...