ఏపీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తంగా కరోనాతో 14,503 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3659 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 20,62,440 మంది రికవరీ అయ్యారు.
జనవరి 3న.. సోమవారం రాష్ట్రంలో 122 కరోనా కేసులు మాత్రమే నమోదవగా ఐదురోజుల్లోనే రోజుల్లోనే దాదాపు ఏడు రెట్లు కరోనా కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా మూడు వేలకు చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 20,80,602 పాజిటివ్ కేసులు చేరాయి. చిత్తూరు జిల్లాలో 175, విశాఖ జిల్లాల్లో 174 అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
145107 667646I surely didnt comprehend that. Learnt a thing new today! Thanks for that. 830963
145028 611512Basically wanna remark that you have a quite nice internet website , I enjoy the layout it in fact stands out. 33056
43419 499661I enjoy this web site, will surely arrive back. Make positive you carry on writing high quality posts. 99079