రోజు రోజుకీ మానవత్వం లేకుండా విచక్షణా రహితంగా జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ, వీటికి చెక్ పెట్టలేకపోతోంది ప్రభుత్వం. కర్నూల్ లో జరిగిన ఓ అత్యాచార ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ళ కుర్రాడు 5 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అసలు విషయంలోకి వెళితే.. ఆ పాప తల్లి తండ్రులు మీద మీద పడుకున్నారు. ఉదయాన్నే పాపని లేపడం ఎందుకని పాపని మేడ మీద వదిలి వెళ్లారు.
ఆ పక్కన మీద మీద ఉన్న 13 ఏళ్ళ కుర్రాడు అదే అదునుగా చేసుకొని ఆ నిద్రస్తున్న బాలికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్న పాప కేకలు పెట్టడంతో తల్లితండ్రులు వచ్చేసరికి అతను పారిపోయాడు. ఆ తర్వాత ఆ పాపని హాస్పిటల్ కి తీసుకుపోగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ పాప జననాంగాల దగ్గర గాయాలను చూసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అనే విషయాన్ని తెలిపారు. దాంతో ఆ పాప తల్లితండ్రులు పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
557387 356536I like the way you conduct your posts. Hmm 838424
726911 941651Its incredible what supplementing can do for your body and your weight lifting goals! 590086