ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు ఆసక్తికర ప్రయోగ ఫలితాన్ని వెళ్లడి చేశారు. ఆ ప్రయోగ ఫలితం ప్రకారం కరోనా నిర్ధారణ అవుతున్న వారిని పరిశీలిస్తే వారిలో ఎక్కువ శాతం వారి కుటుంబ సభ్యుల నుండే కరోనా పొందుతున్నట్లుగా వారు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి కరోనా వస్తే వారు జాగ్రత్తగా ఉండక పోవడం వల్ల ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ప్రతి పది మందిలో ఇద్దరికి కుటుంబ సభ్యుల ద్వారానే కరోనా వ్యాప్తి చెందినట్లుగా వారు పేర్కొన్నారు. ఇండియా వంటి దేశంలో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు సామాజిక దూరం పాటించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకే ఇంట్లో ఉన్నా కూడా సామాజిక దూరం పాటించడం మంచిదని ఈ ప్రయోగ ఫలితం ద్వారా అర్థం అవుతుంది.
16441 681237Hey i just visited your web site for the initial time and i truly liked it, i bookmarked it and is going to be back 641377
448721 295458Youre so right. Im there with you. Your blog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a entire new view of this. I didnt realise that this problem was so crucial and so universal. You completely put it in perspective for me. 675915
700865 359577Thanks for helping out, excellent data. 894026