కరోనా వైరస్ పై పోరాటంకు ప్రతి దేశంలో కూడా వ్యాక్సిన్ తయారికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా కోవాగ్జిన్ ను తయారు చేస్తుంది. ప్రస్తుతం మూడవ దశలో ట్రయల్స్ జరుగుతున్నాయి.
కాని అసలు విషయం ఏంటీ అంటే ఇండియాలోని అందరికి ఈ వ్యాక్సిన్ ను ఇవ్వాలి అంటే 260 కోట్ల సిరంజ్లు కావాల్సి ఉంటుంది. అన్ని సిరంజ్ లను ఇప్పటికి ఇప్పుడు తయారు చేయడం సాధ్యం కాదు. అందుకే వ్యాక్సిన్ ను నాజిల్ డ్రాప్ గా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
వ్యాక్సిన్ను ఇంజక్షన్ రూపంలో కాకుండా నాజిల్ డ్రాప్ విధానంలో ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి అంటూ భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాకు పోలియో టీకాను అందించిన అనుభవం ఉంది. దానిని ఇచ్చినట్లుగానే నాజిల్ డ్రాప్స్ గా అభివృద్ది చేయాలని భావిస్తున్నాం. ముక్కులో లేదా నోట్లే వేసే విధంగా డ్రాప్స్ ను తయారు చేసి అందించడం వల్ల అందరికి సులభంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
393239 546660quite very good put up, i certainly really like this internet website, maintain on it 509967
920919 662037What host are you the use of? Can I get your associate link on your host? I wish site loaded up as quickly as yours lol 251210
567743 44631Hello. Neat post. There is an problem together with your site in firefox, and you may want to test this The browser may be the market chief and a big part of other men and women will miss your amazing writing because of this difficulty. 260681