కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బీ’ ముప్పు తప్పింది. దాని శకలాలు జనావాసాల్లో పడకుండా హిందూ మహాసముద్రంలో పడిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూ వాతావరణంలోకి రాగానే చాలావరకు శకలాలు మండిపోయాయి. కేవలం కొన్ని చిన్నచిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పటి నుంచి వాటిని చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ పరిశీలిస్తూ వచ్చింది. వాస్తవానికి ఆ రాకెట్ మాల్దీవులకు సమీపంలో పడే అవకాశం ఉందని చైనా అంచనా వేసింది. చివరకు జనావాసాలు, భూమిపై కాకుండా హిందూ మహాసముద్రంలో శకలాలు పడటంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం లాంగ్ మార్చ్ 5బీ అనే భారీ రాకెట్ ను ప్రయోగించింది. అది విజయవంతంగా అంతరిక్ష కోర్ మాడ్యూల్ ని మోసుకెళ్లిన తర్వాత రాకెట్ నియంత్రణ కోల్పోయింది. దీంతో దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా భూభాగంపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. అవి కూలినచోట ముప్పు తప్పదని భయపడ్డారు. చివరకు అది సముద్రంలో కూలిపోయింది. గతేడాది చైనా ప్రయోగించిన ఇదే రాకెట్ శకలాలు ఐవరీ కోస్ట్ లోని పలు గ్రామాల్లో పడటంతో కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి.
399244 706259I truly appreciate this post. Ive been looking all more than for this! Thank goodness I located it on Bing. Youve produced my day! Thank you once again.. 233411
846130 479911Awesome read , Im going to spend much more time researching this topic 712991
516368 595319Aw, it was a really great post. In concept I would like to devote writing such as this furthermore,?C spending time and specific work to produce a great article?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain 1 thing completed. 849794
76141 938549Hi there! Good stuff, please do tell me when you lastly post something like this! 85226