ఏపీ సీఎం జగన్ తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మరియు డాక్టర్ సీదిరి అప్పలరాజు కొత్తగా మంత్రులు అయ్యారు. నేడు మద్యాహ్నం సమయంలో గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్లోని దర్బార్ హాలులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ షరీఫ్ ఇంకా ఉప ముఖ్యమంత్రులు మరియు మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. అంతా కూడా మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వేణుగోపాలకృష్ణకు రహదారులు మరియు భవనాల శాఖను ఇంకా సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక శాఖలను అప్పగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీనియర్ మంత్రి ధర్మానకు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తారనే చర్చ జరుగుతోంది.
155988 22074Spot lets start function on this write-up, I truly think this fabulous website needs a great deal more consideration. Ill apt to be again to learn far far more, appreciate your that information. 266336
797536 62081Fantastic beat ! I would like to apprentice whilst you amend your internet site, how can i subscribe for a blog web site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent idea. 752700
242135 615211Significant other, this outstanding website is fabolous, i merely adore it 736019