దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా 12 చీతాలు శనివారం భారత్ చేరుకున్నాయి. జోహెన్స్ బర్గ్ నుంచి నేవీకి చెందిన సీ-17 విమానం వీటిని గ్వాలియర్ ఎయిర్ బేస్ కు తీసుకురాగా.. అక్కడినుంచి హెలికాఫ్టర్ లో శ్యోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. దీంతో 74ఏళ్ల తర్వాత భారత్ లో చీతాల సంఖ్య మరింత పెరిగింది.
నేటి మధ్యాహ్నం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని పార్కులో ప్ర్యతేకంగా సిద్ధం చేసిన పది ఎన్ క్లోజర్లలోని ఒకదాంట్లో విడుదల చేశారు. వీటిలో 7మగ, 5ఆడ చీతాలు ఉన్నాయి. నెల రోజులపాటు వీటిని క్వారంటైన్లో ఉంచనున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘మహాశివరాత్రి రోజున మధ్యప్రదేశ్ కు కానుక ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. 1948లో మధ్యప్రదేశ్ లో చివరి చీతా మరణించింది. ఇన్నేళ్ల తర్వాత “ప్రాజెక్ట్ చీతా” ప్రారంభించి నమీబియా నుంచి చీతాలను తీసుకొచ్చారు. రాబోయే పదేళ్లలో ఏటా 12 చీతాలు రానున్నాయ’ని అన్నారు.
440536 131312You produced some decent points there. I looked on the internet for that problem and located most people will go in addition to with the internet web site. 424264
107000 594523Im confident your publish and internet internet site is extremely constructed 294633
320838 470628Enjoyed searching at this, extremely great stuff, thanks . 947060