Switch to English

గాంధీ పుట్టిన దేశంలో గాంధారి చట్టాలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశంలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  ఉదయం లేచి పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా ఒకటే కనిపిస్తోంది.  అదేమంటే… క్రైమ్.. క్రైమ్.. క్రైమ్… అక్కడ అత్యాచారం జరిగింది.. ఇక్కడ హత్య జరిగింది అనే మాటలు వినిపిస్తుంటాయి.  ఈ అత్యాచారాలు, హత్యలతో దేశం అట్టుడికిపోతోంది.

దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మాగాంధీని అతి దారుణంగా అందరు చూస్తుండగానే గాడ్సే హత్య చేశారు.  గాంధీ మహాత్ముడు పుట్టిన ఈ దేశంలో గాడ్సే కూడా పుట్టాడు.. ఒక నాణానికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే.. సమాజంలో మంచి చెడు రెండు ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో మంచి కంటే కూడా చెడే ఎక్కువగా జరుగుతున్నది.

అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలనే ఇప్పటికి అనుసరిస్తున్నారు.  ఈ చట్టాల్లో అప్పుడపుడు మార్పులు చేస్తున్నా ఆ మార్పులు కఠినంగా ఉండటం లేదు.  ఒకవేళ చట్టాలు కఠినంగా ఉండేలా చేసి వాటిని అనుసరించాలి అనే సరికి.. బాబోయ్ అని బెంబేలెత్తిపోతుంటారు.  దానికి ఓ ఉదాహరణ మోటార్ యాక్ట్ చట్టం.

మోటార్ యాక్ట్ చట్టంలో మార్పులు చేసి, ప్రమాదాలు నివారించేందుకు ప్రయత్నాలు చేస్తే… దానిని ప్రజల కంటే చాలా రాష్ట్రాల రాజకీయ నాయకులు, అక్కడి ప్రభుత్వాలు వ్యతిరేకించాయి.  ప్రభుత్వాలే కఠినమైన నియమాలను అమలు చేయడానికి వెనకడుగు వేస్తుంటే.. ప్రజలు అలా అనుసరిస్తారు.

దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు మారనంతకాలం దేశంలో చట్టాలు గాంధారి పాత్రను పోషించడం తప్ప ఎందుకు ఉపయోగం ఉండదు.  కొన్ని ప్రత్యేక నేరాలకు కోర్టులు ఉరిశిక్షలు వేస్తున్నారు.  అలా కోర్టులు వేసిన ఉరిశిక్షలు అమలు జరుగుతున్నాయా.. అంటే లేదనే చెప్పాలి.  దేశంలో ఇంకా దాదాపుగా 50 పైగా ఉరిశిక్ష పడ్డ ఖైదీలు క్యూలో ఉన్నారు.

ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.  పై నుంచి వారిని ఉరి తీసేందుకు ఇప్పటి వరకు అనుమతి రాలేదు.  వరంగల్ లో మైనర్ బాలికపై రేప్ జరిగిన సమయంలో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది.  కానీ, ఆ శిక్ష అమలు కాలేదు.  ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.  ఇప్పుడు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య విషయంలో కూడా ఇదే విధంగా జరిగే అవకాశం ఉన్నది.  అందుకే ప్రజలు ఆ నిందితులను వెంటనే చంపేయాలని ఆవేశంతో నినాదాలు చేస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...